Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
By
Published : Jun 20, 2023, 11:49 AM IST
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rates Today
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర సోమవారంతో పోల్చితే రూ.50 పెరిగి.. రూ.60,150 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.924 పెరిగి.. రూ.74,424గా ఉంది.
Gold Price in Hyderabad : హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.74,424గా ఉంది.
Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ. 60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.74,424గా ఉంది.
Gold Price in Vishakhapatnam :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.74,424గా ఉంది.
Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ. 60,150గా ఉంది. కిలో వెండి ధర రూ.74,424గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర? అంతర్జాతీయంగా ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1951.50 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 23.95 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? ప్రస్తుతం ఒక బిట్కాయిన్ ధర రూ.22,08,855 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్ మొదలైన క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్కాయిన్
రూ.22,08,855
ఇథీరియం
రూ.1,42,112
టెథర్
రూ.82.7
బైనాన్స్ కాయిన్
రూ.19,882
యూఎస్డీ కాయిన్
రూ.82.11
స్టాక్మార్కెట్ న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి.. 63,018 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి.. 18,716 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :టాటాస్టీల్, విప్రో, పవర్గ్రిడ్, టెక్మహీంద్రా, టాటా మోటార్స్
రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా తగ్గింది. రూపాయి మారకపు విలువ డాలర్తో పోల్చితే 14 పైసలు తగ్గి.. రూ.82.08 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65గా ఉంది. డీజిల్ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్ ధర రూ.89.66గా ఉంది.