దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (pm modi wishes on dussehra) శుభాకాంక్షలు తెలిపారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ.. సంతోషకర వాతావరణంలో పండగ జరుపుకోవాలని సూచించారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ విజయదశమి (VijayaDashami2021 wishes) శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలవడాన్ని దసరా సూచిస్తుందని తెలిపారు. ధర్మ మార్గంలో నడవడానికి ఈ పండుగ మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి:నవభారత నిర్మాణం కోసం 'గతిశక్తి'