వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్- ఐదుగురు గల్లంతు

By

Published : Aug 9, 2022, 10:44 AM IST

thumbnail

వాగు దాటుతుండగా నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి ట్రాక్టర్​ కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్ర అమరావతి జిల్లా నంద్​గావ్​ ఖండేశ్వర్​ మండలం జావ్రా మోల్వాన్​లో జరిగిందీ ఘటన. వంతెన లేని ఈ ప్రాంతంలో ట్రాక్టర్​తో వాగు దాటడం ఇక్కడి వారికి అలవాటే. అయితే.. సోమవారం అలానే చేస్తుండగా ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. వాగు మధ్యలో ట్రాక్టర్ ఆగిపోయింది. కాసేపటికే వాహనంతోపాటు దానిపై ఉన్న ఐదుగురు నీటిలో కొట్టుకుపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.