కమలం వర్సెస్ గులాబీ.. భాగ్యనగరంలో ఎటుచూసినా ఆ జెండాలే!!

By

Published : Jul 2, 2022, 1:09 PM IST

thumbnail

భాగ్యనగరంలో ఎటుచూసినా  కమలం, గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. భాజపా జాతీయకార్యవర్గ సమావేశాల కోసం కాషాయ జెండాలు దర్శనమిస్తుండగా.. రాష్ట్రపతి ఎన్నికల విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా  రాక సందర్భంగా తెరాస జెండాలు వెలిశాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు , రోడ్లు కాషాయ, గులాబీ వర్ణాలతో సరికొత్త రంగును పులుముకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.