'దేశవ్యాప్త ఎన్​ఆర్​సీపై ప్రస్తుతం చర్చ అనవసరం'

By

Published : Dec 24, 2019, 8:46 PM IST

thumbnail

దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ)ను అమలు చేసే అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను సమర్థించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అసలు దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ అమలుపై కేబినెట్​, పార్లమెంట్​లో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. అందువల్ల ఈ విషయంపై ప్రస్తుతం చర్చించాల్సిన అవసరమే లేదన్నారు షా.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.