ETV Bharat / state

'ఈనెల 26న భారత్ బంద్​ను విజయవంతం చేయండి'

author img

By

Published : Apr 19, 2021, 4:06 PM IST

maoist letter on bharat bandh, maoists letter to people
మావోయిస్టుల బహిరంగ లేఖ, భారత్ బంద్​పై మావోల బహిరంగ లేఖ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. ఆపరేషన్ ప్రహార్ సైనిక దాడిని ఓడిద్దామని పేర్కొన్నారు. ఈనెల 26న భారత్ బంద్​ను విజయవంతం చేయాలని కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు బహిరంగ లేఖను విడుదల చేశారు. తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖ రాశారు. ఆపరేషన్ ప్రహార్ సైనిక దాడిని ఓడిద్దామని అందులో పేర్కొన్నారు.

ప్రహార్ సైనిక దాడులకు నిరసనగా ఈనెల 26న భారత్ బంద్​ను డివిజన్​లోని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు.

maoist letter on bharat bandh, maoists letter to people
మావోయిస్టుల బహిరంగ లేఖ

ఇదీ చదవండి: ఏడుగురుని పొట్టన పెట్టుకున్న ముగ్గురి నిర్లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.