తెలంగాణ

telangana

కుప్పకూలిన భవనం- తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

By

Published : Nov 9, 2021, 10:29 AM IST

Updated : Nov 9, 2021, 2:25 PM IST

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ముంబయి, జై మహారాష్ట్ర నగర్ మురికివాడలో ఓ భవనం కుప్పకూలిన (building collapse in mumbai) ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Three houses collapsed
కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

మహారాష్ట్ర ముంబయిలో (building collapse in mumbai) ప్రమాదం జరిగింది. జై మహారాష్ట్ర నగర్ మురికివాడలోని సియోన్​ కోలివాడలో ఓ భవనం కుప్పకూలింది. అందులో ఉన్న తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

కుప్పకూలిన భవనం

అయితే.. భవనంలో మరమ్మతు పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Last Updated :Nov 9, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details