ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ గీసిన సిర్కా-2020 పెయింటింగ్.. గురువారం నాటి ఆన్లైన్ వేలంలో రూ.2.3 కోట్లు పలికింది. ఫౌండేషన్ ద్వారా కరోనా సహాయక చర్యలకు ఈ నగదును ఉపయోగిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
సద్గురు పెయింటింగ్ విలువెంతో తెలుసా?
'సద్గురు'గా సుప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్.. ఓ పెయింటింగ్ వేశారు. ఈ 'సిర్కా-2020' పెయింటింగ్ ఆన్లైన్ వేలంలో రూ. 2.3 కోట్లు పలికింది.
సద్గురు పెయింటింగ్ విలువెంతో తెలుసా?
గతంలో సద్గురు రెండు పెయింటింగులు రూ.9.24 కోట్లకు విక్రయమయ్యాయి. ఈ మొత్తాన్ని కరోనా సహాయక చర్యలకు విరాళంగా ఇచ్చినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.
ఇదీ చదవండి:బాలీవుడ్ ట్విట్టర్ వార్ వయా రైతు నిరసనలు
Last Updated :Feb 5, 2021, 7:57 AM IST