హీరో నిఖిల్ టీమ్​కు షాక్.. పాక్ బోర్డర్లో షూటింగ్ చేస్తుంటే...

By

Published : Aug 9, 2022, 1:39 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

హీరో నిఖిల్​.. నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో వచ్చి సూపర్​హిట్​గా నిలిచిన 'కార్తికేయ'కు సీక్వెల్​గా మిస్టరీ థ్రిల్లర్​గా 'కార్తికేయ 2' రూపొందింది. శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా ఆలీతోసరదాగా కార్యక్రమానికి నిఖిల్​, చందూ మొండేటి గెస్టులుగా విచ్చేసి సినిమా షూటింగ్​కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే పాక్​ బోర్డర్​లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి....

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.