భారీ వర్షాలు.. వీధుల్లో నురగలు కక్కుతున్న వరద నీరు.. ప్రజల అవస్థలు!

By

Published : Jul 14, 2022, 8:16 PM IST

thumbnail

Chemical Water On Road: గుజరాత్​లో నాలుగు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్​ నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగర వీధుల్లోకి చేరిన వరద నీరు నురగలు కక్కుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. చెడు వాసనతో అవస్థలు పడుతున్నారు. సమీపంలో ఉన్న సరస్​పుర్​ టెక్స్​టైల్​ మిల్లు వ్యర్థ జలాలే రోడ్లపైకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మిల్లు యాజమాన్యం కనీస జాగ్రత్తలు పాటించట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.