కర్తార్​పుర్​: మోదీ-మన్మోహన్​ ఆత్మీయ పలకరింపు

By

Published : Nov 9, 2019, 7:35 PM IST

thumbnail

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ- మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ మధ్య ఆత్మీయ పలకరింపులు జరిగాయి. మన్మోహన్​సింగ్​ను చూసిన మోదీ... నేరుగా ఆయన వద్దకు వెళ్లారు. కొంత సేపు అగ్రనేతలు మాట్లాడుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.