ETV Bharat / state

'వ్యక్తులు పార్టీని వీడితే నష్టం లేదు.. తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు'

author img

By

Published : Oct 16, 2022, 3:34 PM IST

Minister Jagadeesh Reddy Interview: మునుగోడులో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇవాళ చండూరు, మర్రిగూడ మండల కేంద్రాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస బలమైన పార్టీ అని.. వ్యక్తులు పార్టీని వీడితే నష్టం లేదని పేర్కొన్నారు. పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటున్న మంత్రి జగదీశ్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..

వ్యక్తులు పార్టీని వీడితే నష్టం లేదు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు: జగదీశ్‌రెడ్డి
వ్యక్తులు పార్టీని వీడితే నష్టం లేదు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు: జగదీశ్‌రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.