ETV Bharat / state

RAKSHA BANDHAN : చంద్రబాబుకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క, మహిళా నేతలు

author img

By

Published : Aug 22, 2021, 4:38 PM IST

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ఏపీ మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, ఇతర తెదేపా మహిళా నేతలు రాఖీ కట్టారు.

cbn RAKSHA BANDHAN
cbn RAKSHA BANDHAN

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ఏపీ మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, ఇతర తెదేపా మహిళా నేతలు రాఖీ కట్టారు. వారందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.

RAKHI TO BABUచంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు
చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు

ఇదీ చూడండి: RAKSHA BANDHAN: మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన పలువురు మహిళా నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.