రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ఏపీ మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, ఇతర తెదేపా మహిళా నేతలు రాఖీ కట్టారు. వారందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి: RAKSHA BANDHAN: మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టిన పలువురు మహిళా నేతలు