ETV Bharat / sports

IPL 2022: ఆదుకున్న దినేశ్​ కార్తిక్.. రాజస్థాన్​పై ఆర్సీబీ విజయం

author img

By

Published : Apr 5, 2022, 11:32 PM IST

RR VS RCB
IPL 2022

IPL 2022: రాజస్థాన్​ రాయల్స్​పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

IPL 2022: రాజస్థాన్ రాయల్స్​పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు. 170 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్ శుభారంభాన్ని అందించారు. అయితే ఏడో ఓవర్​ నుంచి అనూహ్యంగా వరుస వికెట్లు పడటం వల్ల బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్​కు వచ్చిన షాబాజ్​ అహ్మద్ (9), దినేశ్​ కార్తిక్ (44)​ నిలకడగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.

రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 2, బౌల్ట్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.