ETV Bharat / jagte-raho

గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Nov 14, 2020, 1:08 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో గ్రామ పంచాయతీకి చెందిన వాటర్​ ట్యాంకర్​ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

water tanker tractor rolled over in mailaram
గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో గ్రామపంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలకు నీరు పొసే క్రమంలో ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ట్రాక్టర్​పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గ్రామస్థులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: పార్టీ కోసం ఏ పనైనా చేస్తా: కర్నె ప్రభాకర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.