ETV Bharat / crime

శంషాబాద్ విమానాశ్రయంలో 970 గ్రాముల బంగారం పట్టివేత

author img

By

Published : Jan 10, 2022, 11:22 AM IST

Updated : Jan 10, 2022, 12:32 PM IST

Telugu news Seizure of gold at Shamshabad airport, hyderabad
శంషాబాద్ విమానాశ్రయంలో 970 గ్రాముల బంగారం పట్టివేత

11:20 January 10

Seizure of Gold: రూ.47.55 లక్షల విలువైన 970 గ్రాముల బంగారం స్వాధీనం

శంషాబాద్ విమానాశ్రయంలో 970 గ్రాముల బంగారం పట్టివేత

Seizure of Gold: శంషాబాద్ విమానాశ్రయంలో నిత్యం బంగారం స్మగ్లింగ్ జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. ఏదో రకంగా బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ ప్రయాణికుడు షార్జా నుంచి వచ్చాడు. అతని వద్ద తనిఖీ చేయగా... రూ.47.55 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు గుర్తించారు.

బంగారాన్ని పేస్ట్​ రూపంలో చేసి.. మోకాలు కింది భాగంలో అతికించుకుని.. తరలించేందుకు వ్యక్తి యత్నించాడు. 970 గ్రాముల బంగారాన్ని స్వాధీనం పేస్టు చేసి.. అతికించుకున్నట్లు గుర్తించారు. దీనివిలువ రూ.47.55 లక్షల విలువ ఉంటుందని కస్టమ్స్ సిబ్బంది వెల్లడించారు.

ఇదీ చూడండి: విమానంలో సీటు కింద 24 బంగారు బిస్కెట్లు- పక్కా ప్లాన్​తో...

Last Updated :Jan 10, 2022, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.