ETV Bharat / crime

Man killed in Madanapally: మద్యంమత్తులో పొట్టేలుకు బదులు మనిషి నరికివేత

author img

By

Published : Jan 17, 2022, 5:22 AM IST

Man killed
Man killed

Man killed in Madanapally: ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వలసపల్లెలోని ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టెలును బలిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు.

Man killed in Madanapally: ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వలసపల్లెలోని ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టెలును బలిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో ఓ వ్యక్తి... పొట్టెలును పట్టుకున్నమరో వ్యక్తిని నరికాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన వ్యక్తి టి. సురేశ్​గా పోలీసులు గుర్తించారు. పశువుల పండుగలో భాగంగా పొట్టేలును బలిచ్చే కార్యాక్రమం నిర్వహించగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: బ్లాక్‌ఫంగస్‌ సోకి చూపు కోల్పోయిన వ్యక్తి.. మనస్తాపంతో ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.