ETV Bharat / bharat

దేశంలో మరో 15,590 మందికి కరోనా

author img

By

Published : Jan 15, 2021, 11:25 AM IST

india corona cases latest update
దేశంలో మరో 15,590 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 15,590 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 191 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 27వేలు దాటినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కొత్తగా కరోనా 15,590 కేసులు నమోదయ్యాయి. మరో 191 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 15,975 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,05,27,683
  • క్రియాశీల కేసులు: 2,13,027
  • కోలుకున్నవారు: 1,01,62,738
  • మరణాలు: 1,51,918

ఇదీ చదవండి : వారిపై కొవిడ్​ టీకా పెద్దగా ప్రభావం చూపదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.