ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నతాధికార్ల పరిస్థితి ఆందోళనకరం

author img

By

Published : Feb 11, 2023, 2:02 PM IST

Updated : Feb 11, 2023, 5:05 PM IST

Visakha Steel Plant Accident
Visakha Steel Plant Accident

13:58 February 11

ద్రవ ఉక్కు మీదపడి 9 మంది కార్మికులకు గాయాలు

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం

Visakha Steel Plant Accident : విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు ద్రవాన్ని తీసుకెళ్తున్న లాడెల్‌ ఎస్‌ఎంఎస్‌-2లో పగిలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో డీజీఎం అనిల్ దహివాలే, సీనియర్ మేనేజర్ జయకుమార్ పరిస్థితి విషమంగా ఉంది. వారితో పాటు ఒప్పంద కార్మికుల పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో ఆరుగురు కార్మికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. మొత్తంగా 10 మందికి గాయాలయ్యాయి.

ఇవీ చదవండి :

Last Updated :Feb 11, 2023, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.