ETV Bharat / bharat

దేశంలో మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 30వేల మందికి వైరస్​

author img

By

Published : Sep 16, 2021, 9:38 AM IST

Updated : Sep 16, 2021, 9:51 AM IST

దేశంలో కరోనా కేసుల (Corona cases in India) సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 30,570 మంది కొవిడ్​​(Corona Update) బారినపడ్డారు. మరో 431 మంది వైరస్​తో(Covid-19)​ మరణించారు.

Covid-19 cases
కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసుల (Corona cases in India) సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. కొత్తగా 30,570 మందికి వైరస్ (Corona Update) సోకింది. మరో 431 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 17,681 మంది కొవిడ్​​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,33,47,325
  • మొత్తం మరణాలు: 4,43,928
  • మొత్తం కోలుకున్నవారు: 3,25,60,474
  • యాక్టివ్ కేసులు: 3,42,923

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 54.77 లక్షలకుపైగా కొవిడ్ పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్

దేశంలో బుధవారం ఒక్కరోజే 64,51,423 టీకా డోసులు పంపిణీ(covid vaccination) చేశారు. మొత్తం టీకా డోసుల సంఖ్య 76,57,17,137 కు పెరిగింది.

ఇదీ చూడండి:Covid Endemic: భారత్‌లో కరోనా.. 6 నెలల్లో ఎండెమిక్‌ దశలోకి..?

Last Updated :Sep 16, 2021, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.