తెలంగాణ

telangana

'వాళ్లు నమ్మించి మోసం చేశారు.. నడిరోడ్డుపై నిలబెట్టారు!'

By

Published : Aug 4, 2022, 5:43 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

'శత్రువు విసిరిన కత్తి కంటే స్నేహితులు విసిరిన కత్తి బలంగా గుచ్చుకుంటుంది'.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్​ ఓ చిత్రం రాసుకున్న డైలాగ్​ ఇది. అయితే ఈ డైలాగ్​ తన నిజ జీవితంలోని అనుభవాల నుంచి వచ్చినదే అంటున్నారు ఆయన. కొంతమంది స్నేహితులు నమ్మించి మోసం చేశారని వారి కారణంగా దాదాపు రూ. 100 కోట్లు నష్టపోయినట్టు చెప్పారు పూరీ. ఇంకా తన వ్యక్తిగత జీవితం, కెరీర్​, ఫేవరెట్​ హీరోల గురించి ఏం చెప్పారంటే..
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details