- ఈ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. పోలీస్ జాబ్ మీదే!
రాష్ట్రంలో ఉన్న నోటిఫికేషన్స్లో పోలీస్ కానిస్టేబుల్స్తోపాటు ఎస్ఐ, ఫైర్ డిపార్ట్మెంట్, డిప్యూటీ జైలర్స్, కమ్యూనికేషన్ ఎస్ఐ, కానిస్టేబుల్ మొదలైన అన్ని పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలు (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు) ఒకేవిధంగా ఉంటాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకుని సిద్ధమైతే పాసవ్వడం సులువే!
- ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిహారం..
కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. బాధితుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని కేంద్ర, రాష్ట్ర సర్కార్లు ప్రకటించాయి.
- తీవ్రంగా మారిన 'అసని' తుపాన్..
పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో 'అసని' తుపాను తీవ్రంగా మారింది. దీంతో మంగళవారం ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరానికి వచ్చే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలుండగా.. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
- సాగునీటి లభ్యతను బట్టే పంటల మార్పిడి..
నీటి పొదుపుతో పంటలు సాగయ్యేలా ప్రభుత్వం సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం సూచించింది. పాలమూరు జిల్లాల రైతులపై అధ్యయనం చేసిన ఈ బృందం.. సాగు తీరు, సాగులో సమస్యలు, ఎకరానికి పండే పంట(ఉత్పాదకత), వస్తున్న ఆదాయం, దిగుబడి, ఆదాయం తగ్గడానికి కారణాలు, రైతుల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు తదితర అనేక అంశాలపై సమగ్ర అధ్యయనం చేశారు.
- దావూద్ కేసులో వారికి ఎన్ఐఏ ఉచ్చు..