తెలంగాణ

telangana

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

By

Published : May 28, 2022, 1:38 PM IST

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.52,770కు చేరింది. కిలో వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది. మరోవైపు క్రిప్టోకరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియంలు స్వల్పంగా కోలుకున్నాయి.

బంగారం
బంగారం

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. శుక్రవారం 52,740 వద్ద ఉన్న బంగారం ధర.. రూ. 30 పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 52,770కి చేరింది. కిలో వెండి ధర రూ.195 పెరిగి.. ప్రస్తుతం రూ.63,998 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,770గా ఉంది. కిలో వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,770 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,998గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,770గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,770గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్థిరంగా ఉంది. ఔన్సు బంగారం 1,853 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.16 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India:క్రిప్టోకరెన్సీల్లో..బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే రూ.21,505 పెరిగింది. ప్రస్తుతం రూ. 2,241,653 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.2,241,653
ఇథీరియం రూ.1,37,050
టెథర్ రూ.82.33
బినాన్స్​ కాయిన్ రూ.23,406
యూఎస్​డీ కాయిన్ రూ.82.43

ఇదీ చూడండి :అసలు రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయా?

ABOUT THE AUTHOR

...view details