Sidhu on Punjab CM: కాంగ్రెస్ పార్టీ హైకమాండ్పై పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత సీఎంగా ఎవరు ఉండాలనేది పంజాబ్ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. సీఎంను ఎంపిక చేయడంలో ప్రజలదే ప్రధాన పాత్ర అని తెలిపారు.
పార్టీ (కాంగ్రెస్) హైకమాండ్ సీఎంను ఎంపిక చేస్తుందని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు సిద్ధూ.