జాతీయ నాయకులపై గౌరవాన్ని చాటుకున్న రిక్షా కార్మికుడు

By

Published : Aug 14, 2021, 8:03 PM IST

thumbnail

ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మూడు బొమ్మల కూడలిలో సుబ్బారావు అనే రిక్షా కార్మికుడు.. జాతీయ నాయకులపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా ఖాతరు చేయని సుబ్బారావు.. జవహర్​ లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను శుభ్రం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో.. ఆ నేతలపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.