కత్తులు, తుపాకులతో నడిరోడ్డుపై భీకర ఫైట్

By

Published : Dec 21, 2022, 3:37 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. ఆయుధాలతో రెండు​ వాహనాల్లో వచ్చిన దుండగులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి ఇనుప రాడ్డు, కత్తి, తుపాకీతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.