యువకుడిపై నుంచి రైలు వెళ్లినా లక్కీగా

By

Published : Nov 11, 2022, 2:36 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

బిహార్ భాగల్​పుర్​కు చెందిన ఓ వ్యక్తి పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన కహల్​గావ్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. ఓ వ్యక్తి పట్టాలను దాటేందుకు గూడ్స్ ట్రైన్​ కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో అప్రమత్తమైన యువకుడు పట్టాలపై అలానే పడుకున్నాడు. రైలు పూర్తిగా వెళ్లేంతవరకూ కదలకుండా పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత లేచి రావడం వల్ల ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.