Pratidwani పోస్టులు తెచ్చిన పోట్లాట

By

Published : Dec 15, 2022, 9:18 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

Pratidwani చూస్తుండగానే రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఈసారి కాంగ్రెస్‌-బీఆర్​ఎస్ మధ్య వాడీవేడీగా మారాయి పరిణామాలు. కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల రైడ్.. అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకుని వదిలి పెట్టడం, సీఆర్‌పీసీ 41 నోటీసులు జారీ చేయడమే ఇందుకు కారణం. కొంతకాలంగా రాజకీయ పార్టీలను కార్యాలయాల్లో కీలక పాత్రధారులుగా మారిన రాజకీయవ్యూహకర్తలు, సోషల్‌మీడియా ప్రచారాలపై కీలకమైన చర్చకు దారితీసాయి... ఇవన్నీ. అసలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ-ప్రచారాల్లో ఎవరు ఎక్కడ...? హద్దుమీరుతున్న పోస్టులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.