ETV Bharat / state

గాంధీ జయంతి సందర్భంగా ములుగులో 3కే రన్​

author img

By

Published : Oct 2, 2020, 4:22 PM IST

Updated : Oct 2, 2020, 6:12 PM IST

3k run conducted in mulugu on the occasion of gandhi jayanti
3k run conducted in mulugu on the occasion of gandhi jayanti

ములుగు జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా 3 కే రన్​ నిర్వహించారు. జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా ములుగు జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి గట్టమ్మ దేవాలయం వరకు ఈ పరుగు సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు, క్రీడాభిమానులు, యువత పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అత్యాచారం, హత్య చేసిన వాళ్లను ఉరి తీయాలి: సీతక్క

Last Updated :Oct 2, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.