గాంధీ జయంతి సందర్భంగా ములుగు జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి గట్టమ్మ దేవాలయం వరకు ఈ పరుగు సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు, క్రీడాభిమానులు, యువత పాల్గొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా ములుగులో 3కే రన్
గాంధీ జయంతి సందర్భంగా ములుగు జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి గట్టమ్మ దేవాలయం వరకు ఈ పరుగు సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు, క్రీడాభిమానులు, యువత పాల్గొన్నారు.