ETV Bharat / state

బోధన సిబ్బంది బదిలీలపై పాలిటెక్నిక్​ విద్యార్థుల ఆందోళన

author img

By

Published : Jul 31, 2019, 2:21 PM IST

బోధన సిబ్బంది బదిలీలపై పాలిటెక్నిక్​ విద్యార్థుల ఆందోళన

తమ కళాశాలలో బోధన సిబ్బంది బదిలీలపై మేడ్చల్​ గిర్మాపూర పాలిటెక్నిక్​ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

మేడ్చల్​ మండలం గిర్మాపూర్​ ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అదనపు బోధన సిబ్బందిని నియమించాల్సింది పోయి... ఉన్నవారిని అక్రమంగా బదిలీలు చేస్తున్నారని ధర్నా చేశారు. ఇప్పటికే ఒక్కో అధ్యాపకుడు రెండు సబ్జెక్ట్​లు బోధిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వానికి, ప్రిన్సిపల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆందోళన బాట పట్టారు. వీరికి ఎస్​ఏఫ్​ఐ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు.

బోధన సిబ్బంది బదిలీలపై పాలిటెక్నిక్​ విద్యార్థుల ఆందోళన

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

Intro:స్టోరీ కి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు


Body:స్టోరీ కి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు


Conclusion:స్టోరీ కి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.