ETV Bharat / state

జనసంద్రంగా మారిన విశాఖ సాగర తీరం

author img

By

Published : Sep 13, 2020, 6:12 PM IST

వారాంతాల్లో విశాఖ నగరంలోని బీచ్​లకు జనం పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. కరోనా విజృంభిస్తున్నా ఇంట్లో ఉండక..ఇలా కేరింతలు కొడుతున్నారు.

జనసంద్రంగా మారిన విశాఖ సాగర తీరం
జనసంద్రంగా మారిన విశాఖ సాగర తీరం

లాక్​డౌన్ తర్వాత ఏపీలోని విశాఖ నగరంలోని బీచ్​లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వారాంతంలో స్థానికులు బీచ్​లకు వెళ్లి సేదతీరుతున్నారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు కుటుంబాలతో సహా బీచ్​కి తరలివస్తున్నారు.

సాయం సమయాల్లో వీరి రాకతో నగరంలోని ఆర్కే బీచ్ సహా వుడా పార్క్, తెనీటి పార్క్ ప్రదేశాలు పర్యాటకులతో నిండాయి.

ఇదీ చూడండి: రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.