ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. వైసీపీ ఎంపీ రఘురామకు ఊరట..

author img

By

Published : Nov 29, 2022, 8:47 AM IST

MP Raghurama Raju
MP Raghurama Raju

08:25 November 29

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. వైసీపీ ఎంపీ రఘురామకు ఊరట..

ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకు సిట్​ ఊరట ఇచ్చింది. ముందుగా ఈ రోజు విచారణకు రావాల్సిదింగా నోటీసులు ఇచ్చిన సిట్.. అనంతరం నేడు​ విచారణకు అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు రఘురామకు విచారణాధికారి ఏసీపీ గంగాధర్​ మెయిల్​ ద్వారా సందేశం పంపారు. విచారణకు ఎప్పుడు రావాలో ముందుగా సమాచారం ఇస్తామని అందులో వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.