ETV Bharat / sitara

ఆ థ్రిల్లర్​ సీక్వెల్​కు కథ సిద్ధం చేస్తున్న శేష్!

author img

By

Published : Apr 18, 2020, 10:45 AM IST

తాను హీరోగా నటించిన 'గూఢచారి' సీక్వెల్​ కోసం కసరత్తులు చేస్తున్నాడు అడివి శేష్. అందుకోసం స్క్రిప్ట్ రూపొందించే పనిలో జిజీగా ఉన్నాడు.

Adivi Sesh scripting a sequel to his acclaimed thriller Goodachari in lockdown
హీరో అడివి శేష్

లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. రకరకాల పనులు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటుడు అడివి శేష్ మాత్రం.. థ్రిల్లర్ సినిమా 'గూఢచారి' సీక్వెల్​కు స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.

Adivi Sesh Goodachari
గూఢచారిలో అడివి శేష్

26/11 దాడుల్లో వీరమరణం చెందిన ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న 'మేజర్'లో శేష్ ప్రస్తుతం నటిస్తున్నాడు. అయితే కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉంటూ.. ఇందులోని తన పాత్ర కోసం వర్కవుట్స్​ చేస్తున్నాడు. ఎడిటింగ్ విషయమై చిత్రబృందంతో వీడియోకాల్స్ చేస్తూ టచ్​లో ఉన్నాడు.

ఇది చదవండి: అడివి శేష్​కు దిల్​రాజు బంపర్ ఆఫర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.