ETV Bharat / city

Food poison in SHAR: షార్‌లో ఫుడ్‌ పాయిజన్.. కార్మికులకు అస్వస్థత

author img

By

Published : Dec 21, 2021, 6:34 PM IST

Food poison in SHAR: ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్​లో పుడ్ పాయిజన్​తో 14 మంది కార్మికులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని షార్ ఆసుపత్రికి తరలించారు.

Food poison in SHAR
సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్​లో 14 మంది కార్మికులకు పుడ్ పాయిజన్

Food poison in SHAR: భారత అంతరిక్ష పరిశోధన రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఫుడ్‌ పాయిజన్‌ అయింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్​ ధావన్ స్పేస్ సెంటర్​లో కల్తీ ఆహారం తిన్న 14 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

SHAR in Nellore: దీంతో వారిని షార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.