ETV Bharat / city

శ్రీవారి సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

author img

By

Published : Feb 19, 2021, 10:50 PM IST

రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. తిరుమలేశుని చంద్రప్రభ వాహన సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కుటంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

Breaking News

రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. చంద్రప్రభ వాహన సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కుటంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.

కన్నులపండువగా జరిగిన సేవలను వేలాది మంది భక్తులు వీక్షించి తన్మయత్వంలో మునిగిపోయారు. రథసప్తమి పర్వదినాన శ్రీవారి ఏడు వాహన సేవలను కనులారా వీక్షించి పరవశించిపోయారు.

ఇదీచదవండి: ట్రాన్స్ జెండర్స్​ సంక్షేమంపై ఆలోచిస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.