ETV Bharat / city

AMARAVATHI FARMERS: పాదయాత్ర చేస్తున్న రైతులపై కేసులు నమోదు

author img

By

Published : Nov 8, 2021, 3:24 PM IST

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నినదిస్తూ.. పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం రెండు కేసులు నమోదు చేశారు.

AMARAVATHI FARMERS:
పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినదిస్తూ.. పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి.

AMARAVATHI FARMERS
పాదయాత్ర చేస్తున్న రైతులపై కేసులు నమోదు

ఈ నెల 6వ తేదీన విధి నిర్వహణలో ఉన్న తనపై రైతులు దాడి చేశారంటూ.. కానిస్టేబుల్ చంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో పర్చూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. చిన నందిపాడులో అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ ఇప్పటికే మరో కేసు నమోదైంది.

AMARAVATHI FARMERS
పాదయాత్ర చేస్తున్న రైతులపై కేసులు నమోదు

ఇదీ చూడండి:

Maha Padayatra: 'మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్న రాజధాని రైతులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.