ETV Bharat / city

'గతేడాది మే నెల విద్యుత్​ బిల్లునే చెల్లించండి'

author img

By

Published : May 4, 2020, 11:17 PM IST

ఎస్​పీడీసీఎల్, ఎన్​పీడీసీఎల్ డిస్కంల పరిధిలోని వినియోగదారులు గతేడాది మే నెల బిల్లునే ఇప్పుడు కూడా చెల్లించాలని విద్యుత్​ శాఖ కోరింది.

'గతేడాది మే నెల విద్యుత్​ బిల్లునే చెల్లించండి'
వినియోగదారులకు విద్యుత్​ శాఖ విజ్ఞప్తి

గతేడాది మే నెలలో చెల్లించిన బిల్లులనే ఈనెలలోను చెల్లించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడింగ్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఎస్​పీడీసీఎల్, ఎన్​పీడీసీఎల్ డిస్కంలకు టీఎస్​ఈఆర్సీ అనుమతులు ఇచ్చింది.

ఇవీచూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.