ETV Bharat / bharat

కరోనా టీకా రెండో డోసు తీసుకున్న కేజ్రీవాల్​

author img

By

Published : Apr 29, 2021, 10:22 PM IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Kejriwal
దిల్లీ సీఎం

దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అర్హత గల వారంతా కరోనా టీకా తీసుకోవాలని కోరారు.

మార్చి4న ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు కేజ్రీవాల్​.

మూడవ దశ టీకా పంపిణీ కింద 18-44 వయసు గలవారికి టీకాలు వేసే నమోదు ప్రక్రియ దేశ రాజధానిలో ప్రారంభమైంది. దిల్లీ ప్రభుత్వం ఇటీవల 1.34 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను కొనుగోలుకు అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి: హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.