ETV Bharat / bharat

Coronavirus India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Jul 28, 2021, 9:31 AM IST

Updated : Jul 28, 2021, 10:10 AM IST

Covid 19 India
కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు(Coronavirus India భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్​ కారణంగా మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా కేసులు(Coronavirus India) మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 41,678 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,14,84,605
  • మొత్తం మరణాలు: 4,22,022
  • కోలుకున్నవారు: 3,06,63,147
  • యాక్టివ్​ కేసులు: 3,99,436

వ్యాక్సినేషన్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,61,56,659కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మంగళవారం కొత్తగా 40,02,358 డోసులు పంపిణీ చేశారు.

ఇవీ చదవండి:

Covishield Vaccine: 'కొవిషీల్డ్ టీకాతో 93 శాతం రక్షణ'

'ఆగస్టులో పిల్లలకు కరోనా టీకా పంపిణీ!'

కరోనా వేళ భయపెడుతున్న మరో వ్యాధి

Last Updated :Jul 28, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.