ETV Bharat / bharat

దేశంలో మరో 14,264 మందికి కరోనా

author img

By

Published : Feb 21, 2021, 9:51 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 14,264 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 90 మంది కొవిడ్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 9 లక్షల 91వేలు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

India reports 14,264 new COVID19 cases, 11,667 discharges, and 90 deaths in the last 24 hours, as per Union Health Ministry
దేశంలో మరో 14,264 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 14,264 మందికి కరోనా సోకింది. వైరస్ బారిన పడి మరో 90 మంది మరణించగా.. 11,667 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

  • మొత్తం కేసులు: 1,09,91,651
  • క్రియాశీల కేసులు: 1,45,634
  • కోలుకున్నవారు: 1,06,89,715
  • మరణాలు: 1,56,302

దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1,10,85,173కు చేరింది.

ఇదీ చదవండి : 'వ్యాక్సినేషన్​లో ప్రైవేట్ సంస్థల​ సహకారం అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.