ETV Bharat / bharat

దేశంలో 63లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Oct 1, 2020, 9:34 AM IST

Updated : Oct 1, 2020, 10:51 AM IST

దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా 86,821 కేసులు నమోదు కాగా.. 1,181 మంది చనిపోయారు.

India's tally crosses 63-lakh mark with a spike of 86,821 new cases
దేశంలో 63లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా 86 వేల 821 కేసులు, 11 వందల 81 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే 24 గంటల్లో మరో 85 వేల 376 మంది వైరస్ ను జయించినట్లు పేర్కొంది.

India's tally crosses 63-lakh mark with a spike of 86,821 new cases
దేశంలో 63లక్షలు దాటిన కరోనా కేసులు

బుధవారం ఒక్కరోజే 14 లక్షల 23 వేల 52 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు 7 కోట్ల 56 లక్షల 19 వేల మందికి పరీక్షించినట్లు పేర్కొంది.

Last Updated : Oct 1, 2020, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.