ప్రతిధ్వని : స్టాక్​మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు

By

Published : Sep 24, 2020, 10:56 PM IST

Updated : Sep 24, 2020, 11:11 PM IST

thumbnail

దేశీయ స్టాక్​ మార్కెట్ల పతనం వరుసగా ఆరో రోజూ కొనసాగింది. సెన్సెక్స్ 11 వందలకు పైగా పాయింట్లు కోల్పోగా...నిప్టీ 11 వేల మార్కు దిగువకు చేరుకుంది. దేశంలో కరోనా కేసుల పెరుగుదల.., లాక్​డౌన్​కు యూరప్ దేశాలు సంసిద్ధం అవటం.., అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారుతోందని ఫెడరల్​ రిజర్వ్ బ్యాంకు వెల్లడించటం..,దేశీయ ఆర్థిక రికవరీలపై ఆందోళనలు..,చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన వంటి అంశాలు స్టాక్​ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ నేపథ్యంలో స్టాక్​మార్కెట్ల పతనం..అందుకు గల ప్రధాన కారణాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

Last Updated : Sep 24, 2020, 11:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.