ETV Bharat / state

విశాఖలో ముగిసిన బీచ్ వాలీబాల్ పోటీలు.. విజేతగా కజకిస్థాన్

author img

By

Published : Dec 19, 2019, 9:42 AM IST

beach-volleyball
beach-volleyball

విశాఖలో కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. పురుషుల విభాగంలో కజకిస్థాన్‌పై ఇరాన్ జట్టు విజయం సాధించగా... మహిళల విభాగంలో శ్రీలంకపై కజకిస్థాన్ జట్టు గెలుపొందింది.

విశాఖలో ముగిసిన కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు

విశాఖలో మూడు రోజులపాటు సాగిన కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన తుది పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు ఆర్కే బీచ్‌కి తరలివచ్చారు. తుదిపోరులో పురుషుల, మహిళల విభాగాల్లో కజకిస్థాన్ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో ఇరాన్ రన్నరప్​గా నిలవగా.. మహిళల విభాగంలో శ్రీలంక జట్టు రెండోస్థానం పొందింది. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇవీ చదవండి:

మూడు రాజధానుల నిర్ణయంపై 29 గ్రామాల్లో బంద్

Ap_vsp_07_18_beach_volleyball_concludes_av_ap10083 Contributor : kiron, etv, vspap Anchor : విశాఖలో ఘనంగా మూడు రోజుల పాటు జరిగిన కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో కజకిస్థాన్ పై ఇరాన్ జట్టు గెలుపొందింది. మహిళల విభాగంలో శ్రీలంక పై కజకిస్థాన్ జట్టు నెగ్గింది. హోరాహోరీగా జరిగిన తుది పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు ఆర్ కె బీచ్ కి తరలివచ్చారు. విజేతలకు బహుమతులను మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు లు అందజేశారు. స్పాట్...

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.