ETV Bharat / city

మూడు రాజధానుల నిర్ణయంపై 29 గ్రామాల్లో బంద్

author img

By

Published : Dec 19, 2019, 8:55 AM IST

సీఎం జగన్‌ శాసనసభలో చేసిన రాజధాని వికేంద్రీకరణ ప్రకటనకు నిరసనగా... అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ ప్రారంభమైంది. వివిధ పాఠశాలలు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

rajadhani-band
rajadhani-band

3 రాజధానుల నిర్ణయంపై అమరావతి రైతుల పోరుబాట

ముఖ్యమంత్రి జగన్‌ శాసనసభలో చేసిన రాజధాని వికేంద్రీకరణ ప్రకటనకు నిరసనగా... అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ ప్రారంభమైంది. తుళ్లూరు వద్ద రాజధాని రైతులు రాస్తారోకో నిర్వహించారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. పలు చోట్ల రోడ్లకు అడ్డంగా వాహనాలు అడ్డుపెట్టారు. తుళ్లూరు వద్ద రోడ్డుపైనే వివిధ పాఠశాలల బస్సులు నిలిచిపోయాయి. కొన్ని పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

జనవరి 17న రైతుభరోసా కేంద్రాల ప్రారంభం

Intro:Body:

అమరావతి బంద్





3 రాజధానుల నిర్ణయంపై అమరావతి రైతుల పోరుబాట.





సీఎం జగన్‌ శాసనసభలో చేసిన రాజధాని వికేంద్రీకరణ ప్రకటనకు నిరసనగా... అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ ప్రారంభమైంది. తుళ్లూరు వద్ద రాజధాని రైతులు రాస్తారోకో నిర్వహించారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.





సీఎం జగన్‌ శాసనసభలో చేసిన రాజధాని వికేంద్రీకరణ ప్రకటనకు నిరసనగా... అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ ప్రారంభమైంది. తుళ్లూరు వద్ద రాజధాని రైతులు రాస్తారోకో నిర్వహించారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. పలు చోట్ల రహదారులకు అడ్డంగా రైతులు వాహనాలను అడ్డుపెట్టారు. తుళ్లూరు వద్ద రోడ్డుపైనే వివిధ పాఠశాలల బస్సులు నిలిచిపోగా... కొన్ని పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా వారి దుకాణాలను మూసేశారు. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.