తెలంగాణ

telangana

వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల కోలాహలం

By

Published : Jan 6, 2020, 10:34 AM IST

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా సాగాయి. తెల్లవారుజామునుంచే స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

వేములావాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
వేములావాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

వేములావాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని ప్రత్యేకంగా కొలిచారు. ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తులను అంబారి సేవలపై ఊరేగించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.

Intro:వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి వేడుకలు


Body:వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి వేడుకలు


Conclusion:వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details