తెలంగాణ

telangana

నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి

By

Published : May 10, 2020, 10:20 AM IST

మరికల్ మండలంలో లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో.. ఒకరు మృతి చెందారు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన జనార్దన్ గౌడ్​గా పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి
Accident in Narayanpet District One Die

నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి

నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామ సమీపంలో బియ్యంలోడ్ తో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్​ను తప్పించబోయి ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ దుర్ఘటనలో లారీ డైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన జనార్దన్ గౌడ్​గా పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణపేట జిల్లాలో లారీ బోల్తా.. ఒకరు మృతి

ఇదీ చూడండి:వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ

TAGGED:

ABOUT THE AUTHOR

...view details