మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నవోదయ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని బజార్ ఏరియా జిల్లా పరిషత్ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వివిధ మండలాల నుంచి 234 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబరు: 9949620369
tg_adb_81_11_navodaya_exam_av_ts10030
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నవోదయ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. బజార్లో జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ ఏరియా జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వివిధ మండలాల నుంచి 234 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Body:బెల్లంపల్లి
Conclusion:మంచిర్యాల
సెల్ నంబరు: 9949620369
tg_adb_81_11_navodaya_exam_av_ts10030
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నవోదయ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. బజార్లో జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ ఏరియా జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వివిధ మండలాల నుంచి 234 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Body:బెల్లంపల్లి
Conclusion:మంచిర్యాల