తెలంగాణ

telangana

కేటీఆర్.. యాదాద్రి నరసింహస్వామిపై ఒట్టేసి చెప్పగలవా: రేవంత్​ రెడ్డి

By

Published : Oct 15, 2022, 7:44 PM IST

Revanth Reddy Challenge to KTR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్విట్టర్​ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్​ను ఉద్దేశిస్తూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మునుగోడులో నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా అని ​కేటీఆర్​కు సవాల్ విసిరారు.

Revanthreddy Today Tweet
Revanthreddy Today Tweet

Revanth Reddy challenge to KTR: మునుగోడులో నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా అని మంత్రి కేటీఆర్​ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లు మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వని తెరాస ప్రభుత్వం.. మునుగోడులో ఆడబిడ్డను ఓడించడానికి రూ.కోట్లు ఖర్చు చేయాలా అని నిలదీశారు. వేలాది మంది మార్బలంతో మునుగోడుపై దాడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రేవంత్​రెడ్డి ట్వీట్​ చేశారు.

ఇవీ చదవండి:మును'గోడు' పట్టని పార్టీలు.. ప్రచారాల్లో పరస్పర ఆరోపణలకే పరిమితం

ABOUT THE AUTHOR

...view details