తెలంగాణ

telangana

కాకినాడ వద్ద సముద్రంలో మునిగిన ఐరన్​ బార్జ్ ఓడ

By

Published : Feb 9, 2020, 3:42 PM IST

ఆంధ్రప్రదేశ్​ కాకినాడ వద్ద ఐరన్​ బార్జ్ ఓడ సముద్రంలో మునిగింది. నూకల లోడును డీప్ వాటర్ పోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు కోటిన్నర రూపాయల విలువైన నూకలు సముద్రంలో కలిసినట్లు సమాచారం. ఓడలో ఉన్న కార్మికుల్ని పోర్టు సిబ్బంది రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

iron-barge-submerged-sea-at-kakinada
కాకినాడ వద్ద ఐరన్​ బార్జ్ ఓడ సముద్రంలో మునిగింది

ABOUT THE AUTHOR

...view details