ఇరాన్లోని పర్షియన్ గల్ఫ్ తీరం వెంబడి భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై తీవ్రత 5.9గా నమోదైంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
5.9 తీవ్రత భూకంపం తర్వాత 4.5 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.